ఓవైపు గులాబీ దండు.. మరోవైపు కాషాయ దళం.. అటు కాంగ్రెస్ శ్రేణులు.. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు తమ నివేదికలను ప్రకటిస్తున్నాయి. ఎన్నికల సరళిపై పలు సర్వేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరుమాత్రమే ఉందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ మూడో స్థానంలోకి […]
Category: News
‘గేమ్ ఛేంజర్’ సర్వేలో టీఆర్ఎస్దే గెలుపు‘గేమ్ ఛేంజర్’ సర్వేలో టీఆర్ఎస్దే గెలుపు
0 Comment
#GameChanzer #GameChanzer_Survay మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తాజాగా గేమ్ఛేంజర్ సంస్థ చేసిన తాజా సర్వేలో టీఆర్ఎస్ విజయం సాధించబోతుందని వెల్లడైంది. గేమ్ఛేంజర్ సంస్థ ఇప్పటివరకు రెండు సార్లు సర్వే చేసింది. రెండో సర్వే ఫలితాలను బుధవారం ప్రకటించింది. 43 శాతం ఓట్లు సాధించడం ద్వారా అత్యధిక ఓటర్ల మద్దతును టీఆర్ఎస్ పొందింది. బీజేపీ 38 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ 15 శాతంతో మూడో స్థానంలో ఉన్నట్టు ఆ సర్వేలో వెల్లడైంది. ఇతరులు […]